Sunday, 28 August 2011

పోరాటాలు కాదు ముందు జనాన్ని మార్చాలి




స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజులకు ఐనా ఒక గాంధేయవాది అలుపెరుగని యోధుడు అన్నాహజారే 120 కోట్లలో జనభాలో ఒక్కనిగా ౧౨౦ కోట్ల జనాభాకి అవినీతి మీద ఉన్న కోపం కసి బాధలకి ప్రతినిధిగా వచ్చాడు .కానీ మనం ఇంకా ఆయన ఒక్కడు ఏదో పోరాటం చేస్తున్నాడు అయ్యేది అవుతుంది పొయ్యేది పోతుంది అన్న ధోరణిలో ఉండడం బాధ కలిగించే అంశం .